అమరావతి : జేఈఈ మెయిన్‌ 2026 (సెషన్‌-1) ప్రొవిజినల్‌ ఆన్సర్‌ కీ బుధవారం విడుదలయ్యింది. జనవరి 21 నుంచి 29వ తేదీ వరకు జేఈఈ ...
హైదరాబాద్‌ : శరీరంలో వచ్చే మార్పులు గమనించాలని.. నిర్లక్ష్యం చేయకూడదని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. నేడు ప్రపంచ క్యాన్సర్‌ ...
క్రీడలు : అండర్‌ 19 ప్రపంచకప్‌ 2026లో భాగంగా నేడు రెండో సెమీఫైనల్‌ జరుగుతుంది. హరారే వేదికగా భారత్‌-ఆఫ్ఘనిస్తాన్‌ అమీతుమీ ...
అమరావతి : భారతీయ ఐటీ రంగం బుధవారం భారీ పతనాన్ని చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లలో చోటుచేసుకున్న పరిణామాలతో దేశీయ ఐటీ దిగ్గజాలైన ఇన్ఫోసిస్‌, టీసీఎస్‌, విప్రో షేర్లు ఒక్కరోజే 6 శాతం వరకు పడిపోయాయి. ఆర్ ...
తిరుపతి : సినీనటుడు మోహన్‌ బాబు యూనివర్సిటీలో బీటెక్‌ ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్న విద్యార్థి బాలాజీ ఆత్మహత్యపై సమగ్ర విచారణ జరిపించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి ఓ ప్రకటనలో డిమాండ్‌ చేశార ...
న్యూఢిల్లీ : పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రంలో ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియ ...
తిరుపతి : ఇటుక రాయి నెత్తిపై పడి మహిళా కూలి మృతి చెందిన ఘటన బుధవారం తిరుపతి జిల్లా కరకంబాడి రోడ్డులోని భూపాల్‌ హౌసింగ్‌ కాలనీ ...
యుపి : ఫోన్‌లో ఆన్‌లైన్‌ గేమ్స్‌కు యువత బానిసలవుతున్నారు. ఫోన్‌లకు అడిక్ట్‌ అయ్యి చదువులను నిర్లక్ష్యపెడుతూ ఆన్‌లైన్‌ గేమింగ్‌ వ్యసనాలకు లోనవుతున్నారు. ఫోన్‌ వాడకం తగ్గించండి అని తండ్రి మందలించినందుకు ...
న్యూఢిల్లీ : పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల్లో యూరోపియన్‌ యూనియన్‌, అమెరికాతో చేసుకున్న ఒప్పందాల వివరాలను పార్లమెంటు ముందుంచాలని ప్రతిపక్ష సభ్యులు డిమాండ్‌ చేశారు. నేడు కూడా లోక్‌సభ ప్రారంభం అవ్వగానే ప్ ...
రాజమండ్రి : మాజీ మంత్రి అంబటి రాంబాబు రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్నారు. సీఎం చంద్రబాబును దూషించిన ...
అమరావతి : సినీ నటుడు మోహన్‌ బాబు గుండాలతో దౌర్జన్యం చేయించి కిడ్నాప్‌ చేసిన విద్యార్థి నాయకులు ఆసుపత్రిలో చికిత్స ...
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ దీర్ఘకాలిక ప్రణాళికల్ని చూపిస్తూ, 'సామాన్యులు ప్రస్తుతానికి ఇలాగే సర్దుకోండి' ...